ఎక్స్ మిలిటరీ సైనికుల అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుకల్లో స్థానిక ఎన్.వి.ఆర్, ఫంక్షన్ హాల్, బుగ్గకాలువ నందు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జనసేన పార్టీ నాయకులు, రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత, మదనపల్లె జనసేన నాయకులు కుప్పాల శంకర, అశ్వత్, శ్రీనాధ్, అనిల్, డాకరాజు, ప్రసాద్, వాణి తదితరులు. దేశ సరిహద్దుల్లో సేవలు అందించిన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ, పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అత్యంత గౌరవం ఇస్తారని ఈ సందర్భంగా అనిత తెలిపారు.
Share this content:
Post Comment