దివ్యాంగులకు సైకిళ్ళను పంపిణీ చేసిన కందుల దుర్గేష్
రాజమండ్రి రూరల్: జనసేన పార్టీ మరియు తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతుల మీదుగా పొట్టిలంక గ్రామానికి చెందిన ముగ్గురు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు మరియు గ్రామ ప్రజలు అధికంగా పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/si-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-07-at-8.19.49-PM.jpeg)