పార్థసారథి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కందుల దుర్గేష్

తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి నారపరెడ్డి పార్థసారథి గురువారం తెల్లవారుఝామున మరణించడం జరిగింది. నారపరెడ్డి పార్థసారథి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్.