కామిరెడ్డి సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన కందుల దుర్గేష్
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పొట్టిలంక గ్రామంలో కామిరెడ్డి జానకిరామయ్య సతీమణి మరియు కామిరెడ్డి సతీష్ 10వ వార్డ్ మెంబర్ నానమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-21-at-19.12.43-1024x461.jpeg)