నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కందుల, పితాని
ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరం మండలం, గేదెలంక గ్రామానికి చెందిన గుద్దటి నాగరాజు రాజమండ్రి నందు నూతన గృహప్రవేశమునకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ హాజరైనారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మండల అధ్యక్షులు గొలకుటి వెంకటేశ్వరరావు, దూడల స్వామి, పితాని రాజు మొదలగు వారు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-03-at-6.57.02-PM-1024x485.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-03-at-6.57.03-PM-1024x473.jpeg)