రక్తదానం చేసిన కనిగిరి జనసేన అధ్యక్షులు ఇండ్ల రమేష్
కనిగిరి నియోజకవర్గం: కనిగిరి సంజీవని హాస్పిటల్ లో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు అత్యవసరముగా రక్తం అవసరం అవటంతో స్థానిక కనిగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో సంప్రదించగా.. అందుబాటులో వున్న కనిగిరి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఇండ్ల రమేష్ సకాలంలో రక్తం అందించి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా ఆయనకు వారి బంధువులు కృతజ్ఞతలు తెలియచేసారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-09-at-7.50.21-PM-1024x576.jpeg)