పీలేరులో కాపు సంక్షేమ సేన ఆత్మీయ సమావేశం
పీలేరు: పీలేరులో గురువారం కాపు సంక్షేమ సేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంకు విచ్చేసిన పెద్దలు చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఆమంచి స్వాములు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ మెంబర్ బత్తిని మధుబాబు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి దారం అనిత, జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ రామాంజనేయులు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కడప జిల్లా అధ్యక్షులు, కాపు సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా రాజమోహన్ తిరుపతి జిల్లా కార్యదర్శి కృష్ణా రాయల్, సురేష్, మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-11-at-5.13.13-PM-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-11-at-5.13.14-PM-1024x683.jpeg)