పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కెల్లా జయలక్ష్మి
రాజమండ్రి: శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన టౌన్ సెక్రటరీ కెల్లా జయలక్ష్మి ప్రతి శనివారం రాజమండ్రి పుష్కరాలరేవు వద్ద పేదలకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బాగంగా ఈ శనివారం పేదలకు అన్నదానం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-23-at-7.29.03-PM-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-23-at-7.29.04-PM.jpeg)