పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కెల్లా జయలక్ష్మి

రాజమండ్రి: శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన టౌన్ సెక్రటరీ కెల్లా జయలక్ష్మి ప్రతి శనివారం రాజమండ్రి పుష్కరాలరేవు వద్ద పేదలకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బాగంగా ఈ శనివారం పేదలకు అన్నదానం చేశారు.