కిమ్స్ చైర్మన్ చైతన్య రాజుకు మాతృ వియోగం

కిమ్స్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ చైతన్య రాజు మాతృమూర్తి
కలిదిండి లక్ష్మీ కాంతం (87) మృతి చెందారు. గురువారం సాయంత్రం ఆమె పరమ పదించారు. వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు కల్వకొలను తాతాజీ, లింగోలు పండు తదితరులు పరామర్శించారు.

Share this content:

Post Comment