టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ…

ఐపీఎల్ 2020 13వ సీజన్ లో ఆరో మ్యాచ్ ఈ రోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు

ఐపీఎల్ 2020 13వ సీజన్ లో ఈ రోజు జరుగుతున్న ఆరో  మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లల్లో విజయం సాధించిన ఇరుజట్లు.. ఈ మ్యాచ్ లోనూ గెలుపొందాలని భావిస్తున్నాయి.