కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పితాని

మంగళవారం కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జనసేనపార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ.