మేడ గురుదత్ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కోరుకొండ జనసేన
రాజానగరం, జనసేన పార్టీ సీనియర్ నాయకులు & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ని రాజమహేంద్రవరంలో వారి ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను మరియు జనసైనికులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-10-at-18.59.08-1024x470.jpeg)