కూకట్పల్లి జనసేన ఆత్మీయ సమావేశం
కూకట్పల్లి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మంగళవారం సమావేశమవడం జరిగింది. నియోజకవర్గంలోని సమస్యల గురించి మరియు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-18-at-23.13.57-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-18-at-23.13.58-1024x768.jpeg)