పరుగు పందాలకు తృతీయ బహుమతి అందజేసిన కుంచా అంజిబాబు
మాడుగుల నియోజకవర్గం, కె. కోటపాడు మండలంలో చౌడువాడ గ్రామంలో మంగళవరం జరిగినటువంటి శ్రీశ్రీశ్రీ మరిడిమాంబ అమ్మవారి వార్షిక ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఎడ్లు పరుగుల పందాలకు తృతీయ బహుమతిగా రూపాయలు 6000/- కె.కోటపాడు మండల జనసేన నాయకులు కుంచా అంజిబాబు ఆర్థిక సహాయంతో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌడువాడ గ్రామ సర్పంచ్ మరియు చౌడువాడ జనసైనికులు అలాగే ఈ ఆలయ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-28-at-21.54.26-1024x768.jpeg)