సిఆర్పిఎఫ్ అమరజీవులకు కర్నూలు జిల్లా జనసేన పార్టీ ఘన నివాళి : చింతా సురేష్ బాబు
పుల్వామా దాడిలో అమరులైన 40 మంది సిఆర్పిఎఫ్ భారత రక్షణ దళ సైనికులకు జనసేన కార్యాలయంలో కర్నూలు జనసేన పార్టీ తరపున ఘన నివాళి అర్పించిన కర్నూలు జిల్లా పాణ్యం జనసేన పార్టీ ఇంచార్జ్ చింతా సురేష్ బాబు , మైనారిటీ మహిళ నాయకురాలు హాసీనా బేగం, అనిత శ్రీ, మైనారిటీ నాయకులు షబ్బీర్ , మహబూబ్ బాషా, సుధాకర్, బజారి, కొండల్, ఆకెపోగు రాంబాబు, మానపాటి శ్రీనివాస్ గౌడ, జనసేన రాము, సతీష్ , శ్రీనివాస్ రెడ్డి , కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-8.22.52-PM-1024x768.jpeg)