డిజిటల్ క్యాంపెయిన్ లో ఎల్ కోట జనసేన

ఎస్ కోట నియోజకవర్గం, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా ఎల్ కోట జనసేన వీరమహిళ సగుబిండి వెంకటలక్ష్మి ప్లకార్డులను ప్రదర్శించి ఆంధ్ర రాష్ట్ర ఎంపిలు పార్లమెంటులో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించాలని కోరారు.