కాంగ్రెస్ అసమ్మతి నేతలను కలిసిన లక్కినేని సురేందర్

తెలంగాణ, కొత్తగూడెం: పాల్వంచ మండలం, వెంగళరావు కాలనీలో కాంగ్రెస్ అసమ్మతి నేతలను కలిసిన జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి లక్కినేని సురేందర్ జనసేన పార్టీకి మద్దతు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండలం ప్రెసిడెంట్ ఓలపల్లి రాంబాబు, పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ ముత్యాల వీరబ్రహ్మం, హోలీ శ్రీను, బంటి, శరత్, విజయ్, అశోక్, కమల, నందిని, రాధ విజయ, చంద్రకళ, లక్ష్మి మరికొంతమంది కాలనీ వాసులు పాల్గొన్నారు.