డిజిటల్ క్యాంపెయిన్ లో లాయర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడు రోజుల డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా విశాఖ జిల్లా కోర్టు ప్రధాన ఆవరణలో మరియు ప్రధాన ద్వారం దగ్గర జనసేన జిల్లా లీగల్ సేల్ ప్రెసిడెంట్ యర్రా రేవతి, జనరల్ సెక్రటరీ కరణం నూకరత్న కళావతి, సెక్రటరీ చిక్కాల జగదీశ్వరి, ఉమా మహేశ్వరి, నవత, సనపాల బాలక్రిష్ణ, రెడ్డి కామేశ్, బోరా నవీన్ తదితరులు ప్లకార్డ్స్ ప్రదర్శించి నిరసన తెలియజేయడం జరిగింది.