మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ ని కలసిన గోరంట్ల జనసేన నాయకులు

అనంతపురంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ ని గోరంట్ల జనసేన నాయకులు బుధవర్రం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్ సిద్దు, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గ నాయకులు అనిల్ కుమార్, మండల నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment