శ్రీమతి మాయ్యబోయిన రమాదేవిని మర్యాదపూర్వకంగా కలిసిన పాల్వంచ జనసేన నాయకులు
తెలంగాణ, అశ్వరావుపేట నియోజకవర్గం బిజెపి బలపరచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి మాయ్యబోయిన రమాదేవిని ములకలపల్లి ప్రచారంలో మర్యాదపూర్వకంగా కలిసిన పాల్వంచ మండల ప్రెసిడెంట్ కొండ దేవ గౌడ్ పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ ముత్యాల వీరబ్రహ్మం.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-21-at-16.55.00-1024x770.jpeg)