జనసేన ఆవిర్భవ సభకు చేరిన నాయకులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగే జనసేన ఆవిర్భావ సభకు జనసేన నాయకులు ముందుగానే తరలి వెళ్లారు. వారిలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్ డి.ఎమ్.ఆర్ శేఖర్, కొత్తపేట ఇంఛార్జ్ బండారు శ్రీనివాసరావు, అమలాపురం మున్సిపల్ ప్రతి పక్ష నేత ఏడిద శ్రీను, అమలాపురం పార్లమెంట్ గౌరవ సలహాదారు నల్లా శ్రీధర్, నాయకులు ఇసుక పట్ల రఘుబాబు, వర్రే శేషు, తదితరులు వున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-13-at-8.36.49-PM-1024x768.jpeg)