ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించండి

పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని స్కాలర్స్ స్కూల్ నందు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురజాల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సి ఆర్ రాజన్, యువ నాయకులు యరపతినేని నిఖిల్, ఉన్నం నాగమల్లికార్జునరావు, జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ మరియు కూటమి నాయకులు ఉపాధ్యాయులను, మరియు అంగన్వాడి టీచర్లను కలసి, కూటమి పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరటం జరిగింది.

Share this content:

Post Comment