చలో అసెంబ్లీ ముట్టడికి అనుమతించని పోలీసులు
గిద్దలూరు: జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ ఆదేశాల మేరకు చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ క్రమంలో జనసేన ఆక్టివ్ మెంబర్స్ మండల అధ్యక్షులు అందరినీ స్టేషన్ కి పిలిపించి, వారితో నోటీసు రాయించుకుని ఫోటో తీసుకోవడం జరిగింది. చలో అసెంబ్లీ ముట్టడికి పోవడానికి వీల్లేదు అని పోలీసు వారు చెప్పడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-24-at-9.38.58-PM-1024x1024.jpeg)