*జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను
జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు శుక్రవారం విజయవాడ పాత బస్టాండు వద్ద జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తో కలిసి జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ మండలి రాజేష్, నందిగామ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి, తిరువూరు సమన్వయకర్త మనుబోలు శ్రీనివాస్, మైలవరం సమన్వయకర్త అక్కల గాంధీ, విజయవాడ తూర్పు సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, విజయవాడ సెంట్రల్ సమన్వయకర్త బొల్లిశెట్టి వంశీ కృష్ణ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జన సైనికులు, విజయవాడ రూరల్ మండలం జనసైనికులు, నగర జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు వీర మహిళలు భారీ సంఖ్యలో హజరయ్యారు.
Share this content:
Post Comment