ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు సాగుదాం
నెల్లూరు: నెల్లూరు నగర తెలుగు దేశం ఇన్ చార్జ్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి జనసేనపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ను వారి నివాసంలో కలసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు సాగుదాం అంటూ పిలుపునిచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-17-at-7.13.49-PM-1024x627.jpeg)