అగ్నిప్రమాద బాదితురాలిని ఆదుకొన్న లింగంపల్లి జ్యోతి కుమార్

పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్ రాయవరం మండలం, పెనుగొళ్ళు ధర్మవరం గ్రామంలో ఆదివారం ఒక పేద కుటుంబం నివసిస్తున్న కమ్మల ఇల్లు అగ్ని ప్రమాదానికి గురియింది. ఈ విషయం జనసైనికులు పాయకరావుపేట సీనియర్ జనసైనికులు లింగంపల్లి జ్యోతి కుమార్ కి తెలియజేయగా వెంటనే స్పందించి ఆ కుటుంబానికి కొన్ని రోజులుకి సరిపడా నిత్యవసర సరుకులు గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.