వెంకటేష్ కి ఘన నివాళులు అర్పించిన లింగోలు పండు
అమలాపురం రూరల్, గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించిన నిస్వార్థ జనసైనికుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని, జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి తవిటికి వెంకటేష్ ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో గురువారం జనసేన నాయకులు లింగోలు పండు పాల్గొని, వెంకటేష్ చిత్రపటానికి నివాళులు అర్పించి, పూల మాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-19-at-8.37.31-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-19-at-8.37.32-PM-768x1024.jpeg)