జనసేన నాయకులను అభినందించిన పిడుగురాళ్ల స్థానికులు
పిడుగురాళ్ల పట్నంలోని నాలుగో వార్డ్ అంబేద్కర్ కాలనీ నందు కలవట్లు నిర్మించాలని, బోరింగ్ పంపు రిపేర్ చేయించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 18న మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, మా విజ్ఞప్తిని స్వీకరించి ఆ సమస్యను పూర్తిచేసిన మున్సిపల్ అధికారులకు, సహకరించిన జనసేన నాయకులకు జనసైనికులకు జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ కాసిం సైదా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిని అధికారులు దృష్టికి తీసుకెళ్లిన జనసేన నాయకులను స్థానికులు అభినందించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-15-at-18.07.25-1024x768.jpeg)