వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతుగా నిలవాలి: లోకం మాధవి

నెల్లిమర్ల, డెంకాడ మండలం, గుణుపూరుపేట గ్రామంలోని యాతపేటలో శుక్రవారం నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి గడప గడపకి తిరిగి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కరానికి కృషి చేస్తానని భరోసా కల్పించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతుగా నిలవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.