జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎం హనుమాన్

విజయవాడ: జనసేన పార్టీ 10 ఆవిర్భావ సభ విజయవంతం కావాలని పోతిన మహేష్ ఆధ్వర్యంలో ఆవిర్భావ సభ పోస్టర్ లాంచ్ జరిగింది. పోతిన మహేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారిని 20వేల మంది బైక్ ర్యాలీతో విజయవాడ స్వాగతిస్తూ విజయవాడ నుంచి మచిలీపట్నం చేరేవరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మచిలీపట్నం సభ విజయవంతం కావాలని, ఐదు లక్షల పైగా నాయకులు కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ వస్తారని ప్రతి ఒక్కరిని విజయవంతం చేయాలని కోరుకుంటూ పోతిన మహేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలని జనసేన రాష్ట్ర బీసీ నాయకులు మరి న్యాయవాది ఎం హనుమాన్ కోర్qఆరు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి శ్రీనివాస్ జాగ్ సూరిబాబు పైలా రోహిత్ పాల్గొన్నారు.