టీం పిడికిలి పోస్టర్లను ఆవిష్కరించిన మడకశిర జనసేన
మడకశిర, జనసేన పార్టీ ఎన్.అర్.ఐ విభాగం జనసైనికుడు రాజా మైలవరపు ఆధ్వర్యంలోని టీం పిడికిలి వారు రూపొందించిన జనసేన పార్టీ రైతు భరోసా పోస్టర్లను రాష్ట్రంలోని 175 నియోజక వర్గాలకు పంపిచండఒ జరిగింది. మడకశిర జనసేన నాయకులు ఈ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యశ్వంత్, పవన్ కళ్యాణ్, శ్రీనివాస్, శశిప్రీతం పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-11-at-11.04.58-PM.jpeg)