వరద బాధితులకు అండగా మదనపల్లి జనసేన

జనసేన నాయకుల ఆధ్వర్యంలో వరద బాధితులకు అండగా నిలవడం జరిగింది. వారికి కావలసిన నిత్యావసర వస్తువులను మదనపల్లి జనసేన పార్టీ నాయకులు అమర్ నారాయణ(లీగల్ సెల్), రెడ్డెమ నవీన్, పద్మావతి, మరియు రాజంపేట ఇంచార్జ్ మాలిశెట్టి వెంకటరమణ, రెడ్డి రాణి అందించటం జరిగింది.