మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అని బుధవారం బెంగళూర్ రోడ్ నందు ధర్మాగ్ర దీక్ష చేపట్టిన మదనపల్లె జిల్లా సాధన సమితి పి.టి.ఎం శివకుమార్ ఆధ్వర్యంలో మదనపల్లె ప్రజల ఆకాంక్ష మేరకు మదనపల్లె ను జిల్లా చెయ్యాలని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం ప్రభుత్వానికి డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష రాజకీయ పార్టీలు, కుల సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు.