జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి జనసేన నాయకులు

మంగళగిరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మదనపల్లి విషయాలపై చర్చించిన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఈ కార్యక్రమంలో మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్ బాబు, నాయకులు శంకర, ధరణి, నవాజ్, శేఖర్, బహదూర్ పాల్గొన్నారు.