మదనపల్లి జనసేనలో భారీ చేరికలు
మదనపల్లె నియోజకవర్గం: మదనపల్లి జనసేన నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో బుధవారం దాదాపు 50 మంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు వచ్చి 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చేయాలని మా భవిష్యత్తుకు అండ దండ పవన్ కళ్యాణ్ గారేనని బలంగా నమ్ముతూ భవిష్యత్తు తరాలు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఉండాలని పార్టీలో చేరిన విద్యార్థులు, మహిళలు. వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పి స్వాగతించడమైనది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-18-at-7.36.52-PM-1024x462.jpeg)