చిన్న రాజు కుటుంబాన్ని పరామర్శించిన మద్దిపాటి వెంకట రాజు

గోపాలపురం నియోజకవర్గం: ద్వారకాతిరుమల మండలం, గుణ్ణం పల్లి పంచాయతీకి చెందిన ములకలేటి చిన్న రాజు మాతృమూర్తి ఇటీవలే అనరోగ్యంతో మరణించారు. గురువారం వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్ మద్దిపాటి వెంకట రాజు పరామర్శించారు.