చిన్న రాజు కుటుంబాన్ని పరామర్శించిన మద్దిపాటి వెంకట రాజు
గోపాలపురం నియోజకవర్గం: ద్వారకాతిరుమల మండలం, గుణ్ణం పల్లి పంచాయతీకి చెందిన ములకలేటి చిన్న రాజు మాతృమూర్తి ఇటీవలే అనరోగ్యంతో మరణించారు. గురువారం వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్ మద్దిపాటి వెంకట రాజు పరామర్శించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-30-at-4.50.51-PM-1024x576.jpeg)