మానవత్వాన్ని చాటుకున్న చిలకం మధుసూదన్ రెడ్డి

ధర్మవరం, మానవత్వాన్ని చాటుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & పిఏసి సభ్యులు మరియు ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి. భాకరాపేట ఘాట్ లో యాక్సిడెంట్ కు గురైన 41 మంది క్షతగాత్రులకు ఒక్కొక్కరికి 10 వేలు అలాగే మృతి చెందిన 9 కుటుంబాలకు ఒక్కొక్కరికీ 20,000 రూపాయలు ఆర్థిక సహాయం. అలాగే అతి పేద కుటుంబాలకు 3 నెలలు సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.