గృహ నిర్భంధంలో మహంతి ధనుంజయ
బొబ్బిలి నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అప్రజాస్వామిక అరెస్టుకు నిరసనగా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురంలో తెలుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ కు వెళ్ళనీయకుండా జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వాహన కార్యదర్శి మహంతి ధనుంజయను పోలీసులు గృహ నిర్భంధం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-11-at-6.09.07-PM-1024x768.jpeg)