కొమరగిరిపట్నంలో మహాసంకల్ప యాత్ర

అమలాపురం, కొమరగిరిపట్నంలో అమలాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో ఆదివారం మహాసంకల్ప యాత్ర నిర్వహించడం జరీగంది. మహాసంకల్ప యాత్రలో భాగంగా జనసేనపార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ ఇంటింటికి కరపత్రాలు పంచే కార్యక్రమం అమలపురం నియోజకవర్గం కొమరగిరిపట్నంలో గ్రామంలో అమలపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఆయన స్వగ్రామంలో ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబుకి గ్ర్రంలోని యువత మరియు మహిళలు హారతులు, పూల వర్షంతో నీరాజనాలు పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో కటికిరెడ్డి బాబి, అమలాపురం ఐటి కో-ఆర్డినేటర్ మరియు శతఘ్ని న్యూస్ డైరెక్టర్ పలచోళ్ళ వేణు, పిండి గణపయ్య, నాల్లా రాము, పిండి సురేష్, ఆకుల నాగశ్రీను, మద్దాల నాగబాబు, ఆచంట నాగరాజు, తిరుమల రమేష్, కొమ్ముల పవన్, చినతలపూడి రమేష్, పితాని రమేష్, నార్ని అమ్మాజి, చవటపల్లి పుష్ప, కొండెపూడి రవి, బుంగ మధు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, జనసేన కార్యకర్తలు, మండల మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.