నాగర్ కర్నూల్ జిల్లా జనసేన కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు
నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ పిలుపు మేరకు ఆదివారం భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సంద్భంగా నాగర్ కర్నూల్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు కురుమన్న, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు జాని, నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు బోట్క రమేష్, కోడిగంటి సాయి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు…!