ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం
అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, జనసేన పార్టీ అమలాపురం ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో జానీ బాషా మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఎండలు ఎక్కువగా ఉన్న నేపద్యంలో ప్రజల దహార్తిని దృష్టిలో పెట్టుకుని ఈ మజ్జిగ చలివేంద్రం ప్రారంభించినట్లు జానీ బాషా తెలిపారు. మజ్జిగ చలివేంద్రం 2 నెలలు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-04-at-20.42.37-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-04-at-20.43.20-2-1024x461.jpeg)