గుంటూరు జిల్లా మహిళా సదస్సును జయప్రదం చేయండి: పార్వతి నాయుడు
జనసేన పార్టీ మహిళా వింగ్ కో ఆర్డినేటర్ శ్రీమతి బి. పార్వతి నాయుడు ఆధ్వర్యంలో.. గుంటూరు జిల్లా మహిళా సదస్సు మే 20 వ తారీఖున అనగా శుక్రవారం జరుగనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా.. జొన్నలగడ్డ గ్రామ మహిళలందరూ మీటింగుకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా పార్వతి నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో బి.మల్లికా, పి.వరలక్ష్మి మరియు వీర మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-18-at-7.35.38-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-18-at-7.35.39-PM.jpeg)