జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయండి -పిడి మల్లికార్జున రావు..

కందుకూరి నియోజకవర్గం: మార్చి16వ తారీఖున మచిలీపట్నంపట్టణంలో జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని జనసేనకు జనసేన పార్టీసానుభూతిపరులకు, అభిమానులకు ఆ పార్టీ కందుకూరి నియోజకవర్గ ఇన్చార్జి పిడి మల్లికార్జున రావు గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తుందన్నారు. జనసేనకు కందుకూరు నియోజకవర్గంవేలాది మందిగా తరలిరావాలని, జనసేన వీరమహిళలు అందుబాటులో ఉండి ఇక సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ రానున్న ఎన్నికల్లో జనసేన అధికారం రావడం ఖాయమని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడం కోసం ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కందుకూర్ నియోజకవర్గఇంచార్జి పులి మల్లికార్జున చెప్పారు.