మైనార్టీ వర్గాల ఆత్మీయ సదస్సును విజయవంతం చేయండి

గుంటూరు: జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగబోయే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల ఆత్మీయ సదస్సుకు ప్రజలు తరలి రావాలని పిలుపునిస్తూ పోస్టర్ ను రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి నాయుబ్ కమాల్ ఆవిష్కరించారు.