Pithapuram: వన భోజనాలు కార్యక్రమంలో పాల్గొన్న మాకినీడి శేషుకుమారి

ఘన స్వాగతం పలికిన జన సైనికులు..!

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో శ్రీ అపర్ణాగాండ్ల తెనుకుల సోదరులు ఆహ్వానం మేరకు తాటిపర్తి జనసేన కార్యకర్తలు అమరాది వల్లీ రామకృష్ణ, దాసం కొండబాబు, అడబాల వీర్రాజు ల నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి తాటిపర్తి జనసైనికులతో వెళ్లి ఈ వన భోజనాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనుకుల సమాజ సంఘ పెద్దలతో కలిసి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిలు మొగిలి అప్పారావు, చీకట్ల శ్యామ్ కుమార్, పిఠాపురం రూరల్ అధ్యక్షురాలు తోలేటి శిరీష, ప్రధాన కార్యదర్శి అడపా శివరామకృష్ణ, కార్యదర్శి యాండ్రపు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు గంజి గోవిందరాజు, కొండపల్లి శివ, బుర్రా విజయ్, రామిశెట్టి సూరిబాబు, రాసంశెట్టి కన్యాకరరావు మరియు తాటిపర్తి జనసైనికులైన మాదేపల్లి కృష్ణ, గోకరకొండ బుజ్జి, అడపా నూకరాజు, ఓంస్వామి, మహాలక్ష్మి, స్వామీజీ, పంతం విష్ణు, పుణ్య మంతుల సూర్య మూర్తి, వినుకొండ అమ్మాజీ, వినుకొండ శిరీష, నవీన్, సునీటి శ్రీను, చెప్పుల నాని, గుల్ల చందర్రావ మరియు తెనికుల సంఘ పెద్దలు జనసైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.