కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మాకినీడి వీరప్రసాద్

పిఠాపురం మండలం సింహాద్రిపురం గ్రామంలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి హస్బెండ్ డాక్టర్ మాకినీడి వీరప్రసాద్.

పిఠాపురం మండలం సింహాద్రిపురం గ్రామంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ వేడుకల్లో జనసేన పార్టీ ఇన్చార్జ్ మాకినీడి వీరప్రసాద్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు…..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింహాద్రిపురం గ్రామ జనసైనికులు అందరికీ ప్రత్యేక అభినందనలు..
జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు శ్రీకృష్ణుని ఆశీస్సులు మనందరికీ నిండుగా మెండుగా ఉండలాని.. రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి అన్నదాతలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ఆ కృష్ణ పరమాత్ముడను వేడుకుంటున్నానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో.. గోపు సురేష్, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, జనసేన పార్టీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ ఏనుగంటి హరిబాబు, పుణ్య మంతుల సూర్యనారాయణమూర్తి, ఎంపీటీసీ అభ్యర్థి రాసం శెట్టి కన్యారావు, యండ్రపు శ్రీనివాస్, మాదేపల్లి పద్మరాజు, సిరిపిరెడ్డి గణేష్, కంద సోమరాజు,రావుతూ శివ బాబు, గల్లా మైనర్ బాబు, రావుతూ బాబురావు, ఆర్.కోటేశ్వరరావు, ఆర్.సత్తిబాబు, జి.శివ, జి. వీర కృష్ణ బి.సత్తిబాబు, ఆర్.నాగప్రసాద్, ఆర్.నాగేశ్వర రావు, ఆర్.తాతాజీ, కె రమణ, ఏ.సత్యనారాయణ,ఈ.చిన్న అబ్బాయి, బి.చంటబ్బాయి, జి. అర్జున్, రాజా, ఆర్.వెంకట్ రావు, జి.చిన్న గంగరాజు, జి.పెద్ద దొంగోడు, జి.కొండలరావు, అబ్బు రావు, గంగాధర్, శ్రీనివాస్, లక్ష్మణరావు, జనసైనికులు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *