మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన మాకినీడి

పిఠాపురం మండలం సింహాద్రిపురం గ్రామంలో గల్లా నాగమణి ఇటీవల మరణించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి వారి నివాసానికి వెళ్ళి చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపు సురేష్, రౌతు శివబాబు, గల్లా గంగాధర్, రౌతు శివప్రసాద్, బొల్లం చంటి బాబు, శివ ప్రసాద్, అంజూరి లక్ష్మణ్, వీరలక్ష్మి, ధనలక్ష్మి, గంగాభవాని, వెంకటలక్ష్మి, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.