తేటకాయల శ్రీనివాసు కుటుంబాన్ని పరామర్శించిన మాకినీడి

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామంలో
తేటకాయల శ్రీనివాసు అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి, జనసేన పార్టీ నాయకులు జ్యోతుల శ్రీనివాసు వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి, మనోధార్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ వార్డు మెంబర్స్ దమ్ము చిన్న, పెద్దింటి శివ, ఆకుల శ్రీను, గంటా గోపి, తేటకాయల బాబ్జి, జ్యోతుల సీతరాంబాబు, జ్యోతుల వాసు, గొల్లపల్లి గంగ, వెలుగుల లక్ష్మణ్, వెలుగుబంట్ల దొరబాబు మరియు చేబ్రోలు జన సైనికులు నాయకులు పాల్గొనడం జరిగింది.