డిజిటల్ క్యాంపెయిన్ లో మల్కిపురం ఎంపిపి సత్యవాణి రాము
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-10.54.42-PM-1-1024x473.jpeg)
రాజోలు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని బలంగా వినిపించాలని స్థానిక పార్లమెంట్ సభ్యురాలు గౌ. శ్రీమతి చింతా అనురాధని కోరుతున్నట్లు జనసేన పార్టీ రాజోలు మల్కిపురం ఎంపిపి శ్రీమతి మేడిచర్ల వెంకటసత్యవాణి తెలుపారు.