జనసేన పార్టీలో చేరిన మాండ్రు నాగరాజు

నర్సాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి వర్ధన్ ప్రసాద్ మరియు బందెల రవీంద్ర ఆధ్వర్యంలో నర్సాపురం నియోజకవర్గం, రాజు గారి తోటకు చెందిన వైసీపీ మాజీ సర్పంచ్ మాండ్రు నాగరాజు మరియు ఆయన అనుచరులు టిడిపి బిజెపి పార్టీల బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరినీ పార్టీ కండువా కప్పి నాయకర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ జనసేన టిడిపి బిజెపె నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.